RX 100 చిత్రం తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి తన నెక్స్ట్ చిత్రం మహా సముద్రం కోసం పక్క ప్రణాళిక తో దూసుకు పోతున్నాడు. ఈ చిత్రం కి హీరోయిన్ విషయం లో నేటికీ ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం లో హీరో శర్వానంద్ సరసన కథానాయికగా అదితి రావు హైదార ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం లో హీరో శర్వానంద్ తో పాటుగా సిద్ధార్ద్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు.
సరైన హాట్ లేక సతమతమవుతున్న నటుడు శర్వానంద్, ఈ చిత్రం తో ఏళ్ల అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తెలుగు లో అదితి రావు హైదర్ ఇటీవల విడుదల అయిన వి చిత్రం సైతం అభిమానులను నిరాశ పరిచింది. ఈ చిత్రం తో అయినా మంచి ఫాం లోకి రావాలని చూస్తున్నారు.
A wave 🌊 that brings the breeze, put your hands together for @aditiroahydari as she joins the lead cast of #MahaSamudram @ImSharwanand @Actor_Siddharth @DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/HGKu2TM3fW
— AK Entertainments (@AKentsOfficial) October 12, 2020